వార్తలు విశ్లేషణలు

15, ఏప్రిల్ 2021, గురువారం

varthanidhi

తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత తెలంగాణ ప్రజా జీవితంలో అనేక  మార్పులు వచ్చాయి. అయితే అప్పటి వరకు ఉన్న కష్టాలు సుఖాలు రాష్ట్ర అవతరణ అనంతరం అనేక సమస్యలకు కారణమయ్యాయి. తొలి ప్రభుత్వం  ప్రవేశపెట్టిన  ప్రజా సంక్షేమ  పథకాలు అందరికి   ఆమోదయోగ్యమైనా  అందులోని అవకతవకలతో అందరికి అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిచ్చింది. తెలంగాణ రాజ్యంలో అమలవుతున్న పథకాలు మరే రాష్ట్రంలో అమలు కావడం లేదని ప్రభుత్వం కితాబిస్తున్నప్పటికి ప్రజా ధనం దుర్వినియోగమే అన్నట్లుగా ప్రతిపక్షాలు దెబ్బి పొడుస్తున్నాయి.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వార్తా విశ్లేషణలు తెలంగాణ, భారత్