వార్తలు విశ్లేషణలు
15, ఏప్రిల్ 2021, గురువారం
varthanidhi
తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత తెలంగాణ ప్రజా జీవితంలో అనేక మార్పులు వచ్చాయి. అయితే అప్పటి వరకు ఉన్న కష్టాలు సుఖాలు రాష్ట్ర అవతరణ అనంతరం అనేక సమస్యలకు కారణమయ్యాయి. తొలి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు అందరికి ఆమోదయోగ్యమైనా అందులోని అవకతవకలతో అందరికి అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిచ్చింది. తెలంగాణ రాజ్యంలో అమలవుతున్న పథకాలు మరే రాష్ట్రంలో అమలు కావడం లేదని ప్రభుత్వం కితాబిస్తున్నప్పటికి ప్రజా ధనం దుర్వినియోగమే అన్నట్లుగా ప్రతిపక్షాలు దెబ్బి పొడుస్తున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
వార్తలు విశ్లేషణలు
వార్తా విశ్లేషణలు తెలంగాణ, భారత్
-
*అప్పు చేస్తే ఆత్మహత్యే పరిష్కారమా? *అన్నదాతకు ఆర్ధిక ఇబ్బందులెందుకు? *అప్పు చేసి అందరికి ఉపాదికల్పించినందుకా? *అప్పు చేసి నష్టాన్ని భరించిన...
-
బహుజన రాజ్యాధికార యాత్ర 29 వ రోజు మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామెరచర్ల నుంచి నేరేడు చర్ల వరకు 71 కిలోమీటర్లు యాత్ర కొనసాగింది. గ్రామ గ్రామాన...
-
ఆకట్టుకునే ఆఫర్లతో అమాయకులు బలి చీట్ చేస్తున్న చిట్ ఫండ్ మాయగాళ్లు సొచ్చేదాకా సోమలింగం సొచ్చినాకా రామలింగం ఇచ్చేదొకరు వసూలు చేసేది మరొకరు క్...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి