వార్తలు విశ్లేషణలు

15, ఏప్రిల్ 2021, గురువారం


 ప్రజజాస్వామ్య దేశంలో ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి పరిపాలనా యంత్రాగాలకు అనుసంధానంగా పని చేయాలనే సంకల్పంతో  సాంకేతిక పరిజ్క్షానంతో  ఆధునికంగా ప్రచురించబడుతున్న  అంతర్జాల పత్రికనే మా వార్తానిధి.. 


మీ సమస్యలను మా ముందుకు తీసుకువస్తే అది  పరిష్కారమయ్యే వరకు మీకు అండగా ఉంటామని, మేము ఉద్దేశ్య పూర్వకంగా , కక్ష పూరితంగా  ఎవరిని విమర్శించకుండా కేవలం ప్రజాసమస్యలతోనే  ప్రచురణలు చేస్తామని హనుమాన్ సాక్షిగా  ఓ సాధారణ పౌరుడైన బైక్ రిపేర్ చేయు వ్యక్తితో మా పత్రికను ప్రారంభించడం జరిగింది..


1 కామెంట్‌: